News

రుషికొండ బీచ్ విశాఖలో ప్రముఖ పర్యాటక కేంద్రం. సమ్మర్‌లో పర్యాటకులు ఎక్కువగా వస్తారు. బోటింగ్, ఈత, వాటర్ స్కీయింగ్, విండ్ ...
IPL 2025: ఐపీఎల్ 2025లో RCB vs SRH మ్యాచ్ వాతావరణ కారణంగా బెంగళూరు నుండి లక్నోకు మార్చారు. మే 23న అటల్ బిహారీ వాజ్‌పేయి ...
కాళేశ్వరం లో జరిగిన అవకతకవలపై జస్టిస్ పినాకీ ఘోష్ విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఈ నోటీసులు జారీ చేసింది. జూన్ 5వ తేదీ లోపు ...
ఎల్‌వోసీ వద్ద పాకిస్తాన్ ఆర్మీ పోస్టులు, ఉగ్రవాద స్థావరాలను ఎలా దెబ్బకొట్టారో.. ఇండియన్ ఆర్మీ వివరించింది. దానికి సంబంధించిన ...
అన్యమత ఉద్యోగస్తుల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. టిటిడి ఛైర్మన్ బి.ఆర్.నాయుడు అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్యభవనంలో ...
హైదరాబాద్‌లో మరోసారి అగ్నిప్రమాదం సంభవించింది. ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక నివాసంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.
అగ్గిపెట్టెలో పట్టే చేనేత చీరలు తయారు చేయడంలో సిరిసిల్ల చేనేత కళాకారులు ఫేమస్. ఇప్పుడు ఓ కళాకారుడు ఉంగరంలో దూరే చీరను తయారు ...
శ్రీశైలం క్షేత్రంలో రైతు గోవింద రాజశేఖర్ తన పంట ఘనంగా పండిందని మల్లికార్జున స్వామికి కృతజ్ఞతగా రెండు టన్నుల బొప్పాయిలను ...
ప్రస్తుత కాలంలో ఆడపిల్లల పైన అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయాలంటే కరాటే అనేది ప్రతి ఒక్క మహిళ నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
కాకినాడ రూరల్‌లోని కోరింగా ప్రాంతంలో ఆసియాలో రెండవ అతిపెద్ద మడ అడవిగా గుర్తింపు పొందిన అభయారణ్యం ఉంది. చెక్కబల్లల వంతెనలు, ...
వేసవిలో మాత్రమే లభించే ఈత పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. విశాఖ సాగరతీరంలో ఆనందపురం గ్రామస్తులు ఈ పళ్ళు అమ్మకాలు ...