News

కాళేశ్వరం లో జరిగిన అవకతకవలపై జస్టిస్ పినాకీ ఘోష్ విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఈ నోటీసులు జారీ చేసింది. జూన్ 5వ తేదీ లోపు ...
విద్యార్థులందరూ కూడా చదువుకొని ఖాళీగా ఉండకుండా మెగా జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాన్ని కల్పించుకోవాలని తెలియజేశారు. తమ నైపుణ్యాన్ని బట్టి పలు కంపెనీల్లో తీసుకుంటారని పేర్కొన్నారు.
ఎల్‌వోసీ వద్ద పాకిస్తాన్ ఆర్మీ పోస్టులు, ఉగ్రవాద స్థావరాలను ఎలా దెబ్బకొట్టారో.. ఇండియన్ ఆర్మీ వివరించింది. దానికి సంబంధించిన ...
అన్యమత ఉద్యోగస్తుల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. టిటిడి ఛైర్మన్ బి.ఆర్.నాయుడు అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్యభవనంలో ...
శ్రీశైలం పుణ్యక్షేత్ర దర్శనాన్ని గుర్తుగా మంత్రివర్యులు ఆలయ పరిసరాలను పరిశీలించగా, భక్తులకు మరింత మెరుగైన సదుపాయాలు కల్పించే దిశగా తాను తగిన విధంగా సహకరిస్తానని హామీ ఇచ్చారు.
రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీయే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ 2.0 మామూలుగా ఉండదని కార్యకర్తకలకు భరోసా ఇచ్చారు.
హైదరాబాద్‌లో మరోసారి అగ్నిప్రమాదం సంభవించింది. ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక నివాసంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.
ఏపీ కేబినెట్‌ నిర్ణయం. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు ...
దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కలిసి వేములవాడ నుంచి ముంబైకి నూతనంగా ప్రారంభించిన రెండు RTC AC బస్సులను ప ...